Bangalore, maratahalli నుంచి around 90 km దూరంలో ఉన్న దేవరాయణదుర్గ గుడి, ప్రకృతి ఒడిలో ఒదిగిన కొండపైన, చల్లని పిల్లగాలులతో ఎంతో ఆహ్లాదంగా ఉంటుంది. ఈ ప్రాంతంను కరిగిరి అని కూడా అంటారు. కరి అంటే ఏనుగు, గిరి అంటే కొండ. దేవరాయనదుర్గ కొండ తూర్పు వైపు నుండి చూసినపుడు ఒక ఏనుగు పోలి ఉంటుంది అందువల్ల ఆ పేరు వచ్చింది. 1696 లో ఈ కొండలు మైసూర్ రాజు 'చిక్క దేవరాజ వడయార్' స్వాధీనమైనవి, తనపేరుమీద ఆ కొండలకు దేవ్రాయణదుర్గ అనే పేరు వచింది.